Tag #Quality education and nutrition #for children #CM Revanth

చిన్నారులకు నాణ్యమైన విద్య, పోషకాహారం

– ప్రముఖ ఆర్థికవేత్త కార్తీక్ మురళీధరన్‌తో సీఎం – సమగ్ర మానవాభివృద్ధి అంశంపై సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 26: రాష్ట్రంలోని ప్రతి చిన్నారికీ నాణ్యమైన విద్య, పోషకాహారం అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రితో ప్రముఖ ఆర్థికవేత్త కార్తీక్ మురళీధరన్ రాష్ట్ర శాసనమండలి హాల్‌లో గురువారం భేటీ…