భారత్కు క్షేమంగా చేరుకున్న సింధు

– బెంగళూరు ఎయిర్పోర్టులో దిగిన స్టార్ షట్లర్ బెంగళూరు, మార్చి 3 : పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో దుబాయ్లో చిక్కుకుపోయిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఎట్టకేలకు భారత్ చేరుకున్నారు. ఆమె మంగళవారం బెంగళూరు ఎయిర్పోర్టులో దిగారు. మంగళవారం నుంచి జరగనున్న ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ కోసం గత వారం ఇంగ్లాండ్ బయల్దేరిన…
