ఆర్థిక సంస్కరణల ఆద్యుడు మన పీవీ..! హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ
భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రవేశ పెట్టి దేశ రూపు రేఖలు మార్చిన మహోన్నత వ్యక్తి మాజీ ప్రధాని స్వర్గీయ పి.వి.నరసింహారావుదే నని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అభిప్రాయపడ్డారు. ఆదివారంనాడు రాత్రి హైదరాబాద్ తెలుగు విశ్వవిద్యాలయం సమావేశ మందిరంలో పి.వి.సోదరుడు పి.వి.మనోహర్ రావు సారథ్యంలోని సర్వార్థ సంక్షేమ సమితి 30వ వార్షికోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా…