గురుకులాలను ప్రవేశపెట్టిన ఘనత పీవీదే

మంత్రి పొన్నం నివాళి కరీంనగర్, ప్రజాతంత్ర, జూన్ 28 : మాజీ ప్రధాని, భారత రత్న పీవీ నరసింహారావు 104 వ జయంతి సందర్భంగా పీవీ జ్ఞానభూమిలో పీవీ కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ నివాళులర్పించారు. అనంతరం ఉచిత కంటి వైద్య శిబిరాన్ని మంత్రి ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పీవీ అనేక…
