తేమ శాతం 20 ఉన్నా పత్తి కొనుగోలు చేయాలి

– కేంద్రానికి వ్యవసాయ మంత్రి తుమ్మల విజ్ఞప్తి – పత్తి కొనుగోళ్లు ప్రారంభించిన సీసీఐ.. 1623 మెట్రిక్ టన్నులు కొనుగోలు – ‘రైతు నేస్తం’లో రైతుల సందేహాలు నివృత్తి చేసిన మంత్రి – మొంథా తుఫాన్తో పత్తి రైతులు అప్రమత్తంగా ఉండాలి హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 28: మొంథా తుఫాన్ కారణంగా పత్తి రైతులు అప్రమత్తంగా…
