సీఎంను కలిసిన పంజాబ్ మంత్రులు

– గురుపురబ్ ఉత్సవానికి రావాలని ఆహ్వానం హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 24: పంజాబ్ మంత్రులు సంజీవ్ అరోరా, గుర్మీత్ సింగ్ ఖుడియన్లు శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని జూబ్లీహిల్స్లోని ఆయన నివాసంలో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. పంజాబ్లో జరిగే 350వ గురుపురబ్ ఉత్సవానికి రావాల్సిందిగా పంజాబ్ ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రికి మంత్రుల ప్రతినిధి బృందం ఆహ్వాన పత్రికను…
