హర్యానా, పంజాబ్ సీఎంలకు అడ్లూరి ఆహ్వానం

హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 6ః తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ హర్యానా, పంజాబ్ సీఎంలకు శనివారం ఆహ్వానాలు అందజేశారు. హర్యానా, పంజాబ్లకు వెళ్లిన ఆయన హర్యానా ముఖ్యమంత్రి నాయబ్సింగ్ సైనీని కలిసి సమ్మిట్ ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. రాష్ట్ర పెట్టుబడుల వాతావరణం, టీఎస్`ఐపాస్…
