Tag #Public safety #is priority #during monsoon season #Minsiter Komatireddy

వర్షాకాలంలో ప్రజల భద్రతే ప్రాధాన్యం

– అధికారులు క్షేత్రస్థాయిలో పనిచేయాలి – నష్టం జరిగిన 24 గంటల్లోపు పూర్తి నివేదికలు సమర్పించాలి – రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 22 : వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా రహదారి రవాణా వ్యవస్థను నిరంతరం కొనసాగించడంతోపాటు వరదల వల్ల రహదారులు, వంతెనలు, కల్వర్టులు వంటి మౌలిక సదుపాయాలకు…