పోర్టల్ మారిందంతే…పాట్లు తప్పడంలేదు!

తెలంగాణా హై కోర్ట్ 22-ఎ కింద నిషేధిత భూముల జాబితాలో వ్యవసాయ భూములను చేర్చడంపై పూర్తి వివరాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించడమే కాదు, పారదర్శకత లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, నిబంధనలకు విరుద్ధంగా ఆస్తులను నిలిపివేయడంపై వివరణ కోరడం తాజా పరిణామం. ఇదే సమయంలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్వయంగా అధికారుల తప్పుల…
