విద్యావ్యవస్థ బలోపేతానికి ప్రజా ప్రభుత్వం కృషి

– ఓయూకు నిధుల కేటాయింపుపై ఎమ్మెల్యే నాయిని హర్షం -కేయూకు కూడా నిధుల మంజూరుకు చొరవ – ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి కాకతీయ విశ్వవిద్యాలయం/హనుమకొండ, ప్రజాతంత్ర, డిసెంబర్ 12: ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూ.1000 కోట్లు మంజూరు చేయడాన్ని ప్రశంసిస్తూ కాకతీయ విశ్వవిద్యాలయానికీ సమాన ప్రాధాన్యత ఇవ్వాలని, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ…
