ప్రజావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలి

– మొత్తం 218 ఆర్జీల స్వీకరణ. – హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 1 : జిల్లాలోని నలుమూల నుండి వచ్చి ప్రజావాణిలో ప్రజలు అందజేసిన అర్జీలపై అధికారులు వెంటనే స్పందించి పరిష్కరించాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి జిల్లా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం జరిగిన ప్రజావాణి…
