Tag public accountability

అయోధ్యలో మౌనం ఎందుకు?

తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదం వివాదం దేశవ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఆ అంశంపై దేశవ్యాప్తంగా “సనాతన ధర్మ పరిరక్షణ” పేరుతో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. రాజకీయ నాయకులు, మత సంస్థలు, సామాజిక వేదికలు స్పందించాయి. చివరకు విషయం సుప్రీంకోర్టు దాకా వెళ్లింది. కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని…

అబద్ధాలతో, ప్రగల్భాలతో మూసీ అభివృద్ధి!!

 “మూసీ అభివృద్ధి భాగస్వాములతో సమావేశం అనే పేరుతో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రభావిత ప్రజలు లేరు. అంతర్జాతీయ, దేశీయ రుణదాతల కంపెనీలు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, వ్యాపార, వాణిజ్య సంస్థల ప్రతినిధులు, రాజకీయ నాయకులు, నగర ప్రణాళికావేత్తలు, భవన నిర్మాణ నిపుణులు, నిర్వాహకుల దృష్టిలో మేధావులు వగైరా ఎందరో ఉన్నారు గాని మూసీ అభివృద్ధి ఎవరికి…

నిస్తేజ నవ భారతం.. పాలకుల నిర్లక్ష్యానికి సజీవ సాక్ష్యం!

“దేశంలోని సగటు పేదవాడి కంచంలో నేటికీ పోషకాహారం ఒక కలగానే మిగిలిపోయింది. రక్తహీనత అనేది కేవలం ఒక ఆరోగ్య సమస్య కాదు, అది ఒక నిశ్శబ్ద హంతకి. శరీరంలో రక్తం తగ్గి, నిస్సత్తువ ఆవహించి, బతకలేక బతుకుతున్న కోట్లాది మంది తల్లుల ఆక్రందన ఈ సమాజానికి వినిపించడం లేదా? గర్భం దాల్చిన తల్లి రక్తహీనతతో ఉంటే,…