Tag #Prsident Murmu #to arrive in #Hyderabad #tommorrow

రేపు హైదరాబాద్‌కు రాష్ట్రపతి రాక

President Draupadi Murmu

– శనివారం ఉదయం పుట్టపర్తికి ప్రయాణం హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,నవంబర్‌ 20: ‌తిరుమల పర్యటన ముగించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం మధ్యాహ్నం 1.10 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా ఆమె రాజ్‌ ‌భవన్‌కు వెళ్తారు. మధ్యాహ్నం భోజనం చేసి రాజ్‌ ‌భవన్‌లో విశ్రాంతి తీసుకుంటారు. ఆ తర్వాత 3:50 గంటలకు…