మత్తు ఇంజెక్షన్ల వ్యవహారంలో పురోగతి

– ప్రైవేట్ డాక్టర్ల మత్తు వ్యాపారం గుర్తింపు హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 10: హైదరాబాద్ నగర పరిధిలోని చాంద్రాయణగుట్ట పరిధిలో మత్తు ఇంజెక్షన్ల వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. మత్తు కోసం అనస్తీషియా తీసుకుని ఇద్దరు డ్రైవర్లు మృతిచెందడంతో పోలీసులు విచారణ చేపట్టి ఇద్దరు డాక్టర్లను అరెస్ట్ చేశారు. రోగులకు ఇవ్వాల్సిన డోసు కంటే ఎక్కువ…
