ప్రాచీన భారతీయ విజ్ఞానం ఎంతో విలువైనది

కాళోజి జంక్షన్ /హనుమకొండ ప్రజాతంత్ర, ఆగస్టు 21 : ప్రాచీన భారతీయ సమాజంలోని జ్ఞానం విలువైనదని తిరువనంతపురం ఎస్సొ – ఎన్సెస్ ఆచార్యులు ఎన్.వి. చలపతి అన్నారు. గురువారం కాకతీయ యూనివర్సిటీ (KU) ఆడిటోరియంలో “డైమండ్స్ ఫ్రం ధైర్ బర్త్ టూ ఎటర్నిటి” అంశంపై చలపతి ప్రసంగించారు. భూగోళ శాస్త్రం గొప్పదన్నారు. కృత్రిమ డైమండ్లపై మోజు…
