కేవలం ఒక్క సంఘటనపై ఇంత రాజకీయ రచ్చ అవసరమా?

హైదరాబాద్ సైదాబాద్లోని ఒక ప్రైవేట్ పాఠశాలలో రెండో తరగతి హిందూ విద్యార్థి డైరీలో ఉపాధ్యాయురాలు ఇస్లామిక్ ప్రార్థనలైన ‘కల్మా’, ‘సూరహ్ ఫాతిహా’ చదువుకురావాలని హోమ్వర్క్ రాయడం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఒక మతానికి చెందిన ఆచారాలను, ప్రార్థనలను అన్యమత విద్యార్థులపై బలవంతంగా రుద్దడం అక్షరాలా రాజ్యాంగ విరుద్ధం, విద్యావ్యవస్థ మౌలిక సూత్రాలకే గొడ్డలిపెట్టు. ఈ ఘటనపై…
