Tag #Private bus overturned #in Raipur-Chattisgarh #5 killed

ఛత్తీస్‌గఢ్‌ ‌లో ప్రైవేట్‌ ‌బస్సు బోల్తా

– ఐదుగురు ప్రయాణికుల మృతి రాయ్‌పూర్‌,‌మార్చి 6: ఛత్తీస్‌గఢ్‌ ‌లోని జాష్‌పూర్‌ ‌జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మరికొన్ని గంటల్లో తమ గమ్య స్థానం చేరుకుంటామనే లోపు మృత్యు ఒడిలోకి చేరుకున్నారు. ఒక ప్రైవేట్‌ ‌బస్సు బోల్తా పడటంతో ఐదుగురు మృతిచెందగా, 20 మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు,…