Tag #Prime Minister #Modi #Japan tour #Kishanreddy

జపాన్‌లో కొనసాగుతున్న మోదీ పర్యటన

– టోక్యోలో భారత్‌-జపాన్‌ వార్షిక శిఖరాగ్ర సమావేశం – క్రిటికల్‌ మినరల్స్‌, రేర్‌ ఎర్త్‌ ఎలిమెంట్స్‌ రంగాల్లో సహకారంపై చర్చలు -వివరాలు వెల్లడిరచిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి న్యూదిల్లీ, ఆగస్టు 29: భారత్‌-జపాన్‌ మధ్య మైత్రి మరింత బలోపేతం చేసే దిశగా జపాన్‌లో భారత ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పర్యటన కొనసాగుతోంది. భారత్‌-జపాన్‌ 15వ వార్షిక…