నిశ్శబ్ద ద్రవ్యోల్బణ దాడి… అలవాటుపడిపోయిన ప్రజలు..?

దేశంలో సామాన్య ప్రజల జీవితాలను మెల్లగా, నిశ్శబ్దంగా మింగేస్తున్న అతిపెద్ద సంక్షోభం ఏదైనా ఉందంటే అది ద్రవ్యోల్బణమే. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ప్రజల జేబులను ఖాలీ చేస్తున్న ఈ సమస్య ఇప్పుడు రాజకీయ చర్చల్లోనూ, సామాజిక ఉద్యమాల్లోనూ ప్రాధాన్యత కోల్పోయింది. ఒకప్పుడు పెట్రోల్ ధరలు ఒక్క రూపాయి పెరిగినా దేశవ్యాప్తంగా నిరసనలు జరిగేవి. ఇప్పుడు…
