రాష్ట్రంలో 17 నుండి 21 వరకు రాష్ట్రపతి పర్యటన

– ఏర్పాట్లపై ఆయా విభాగాల అధికారులతో సీఎస్ సమీక్ష హైదరాబాద్, డిసెంబర్ 11 : శీతాకాల విడిదిలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈనెల 17 నుంచి 21వ తేదీ వరకు ఐదు రోజులపాటు హైదరాబాద్లోని రాష్ట్రపతి నిలయంలో బస చేస్తారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు తెలిపారు. ఈ నేపథ్యంలో చేపట్టాల్సిన ఏర్పాట్లపై డాక్టరు…
