ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్లో ప్రమాదం

– కార్మికుడు సదానందం మృతి యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, ఆగస్టు 12: యాదగిరిగుట్ట మండలం పెద్దకందుకూరులోని ప్రీమియర్ ఎక్స్ ప్లోజివ్స్ కంపెనీలో మరో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో సదానందం అనే కార్మికుడు మృతిచెందాడు. కంపెనీ యాజమాన్యం తెలిపిన వివరాల ప్రకారం కంపెనీలో ప్లాంట్ బయట స్టీమ్ పైప్ ఓపెన్ చేసే క్రమంలో పైపు పగిలి కార్మికుడి…
