రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం

కృష్ణాబోర్డుకు ప్రాజెక్టుల అప్పగింతకు ప్రభుత్వ నిర్ణయంపై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం సిద్దిపేట, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 2 : ప్రాజెక్టుల నిర్వహణను కృష్ణా బోర్డుకు అప్పగిస్తూ తీసుకున్న నిర్ణయంపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తి గందరగోళంలో ఉందని విమర్శించారు. ప్రాజెక్టుల స్వాధీనం అంశానికి సంబంధించి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం…