ఉద్యమకారుల ముందస్తు అరెస్టులు అనైతికం

– తెలంగాణ జాగృతి రంగారెడ్డి అధ్యక్షుడు కప్పాటి హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 30: తెలంగాణ ఉద్యమ నాయకులను, ఉద్యమకారులను ముందస్తుగా గృహ నిర్బంధం చేయడం అప్రజాస్వామిక, అనైతిక చర్య అని ఉద్యమ నాయకుడు, తెలంగాణ జాగృతి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ కప్పాటి పాండురంగా రెడ్డి విమర్శించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో…
