పీఆర్సీఐ కాంక్లేవ్లో హైదరాబాద్కు అవార్డులు

హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 29: గోవా పంజిమ్లో నిర్వహించిన పబ్లిక్ రిలేషన్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీఆర్సీఐ) 19వ గ్లోబల్ కాన్క్లేవ్లో హైదరాబాద్ పీఆర్సీఐకి అవార్డులు లభించాయి. దేశవ్యాప్తంగా, అంతర్జాతీయ స్థాయిలో ఉన్న పీఆర్సీఐ తన 19వ గ్లోబల్ కాన్క్లేవ్ను ఈనెల, 26, 27 తేదీల్లో గోవా పంజిమ్లో ఘనంగా నిర్వహించింది. కాన్క్లేవ్ ప్రారంభోత్సవానికి గోవా…
