Tag Prajatantra special Stories

ప్రజా విజయాలకు దారిచూపుతున్న మోమిన్ పేట!

“తెలంగాణ పీపుల్స్ జాయింట్ ఆక్షన్ కమిటీ, రైతు స్వరాజ్య వేదిక, సైంటిస్ట్స్ ఫర్ పీపుల్, ప్రగతిశీల మహిళా సంఘం వంటి పౌర సంఘాల ప్రతినిధి బృందం మోమిన్ పేట మండల గ్రామాలలో డిసెంబర్ 24న పర్యటించి ఇథనాల్ కంపెనీ గురించి వాస్తవాలను ప్రజలకు తెలియజెప్పింది. దానితో ఇథనాల్ కార్ఖానా ప్రమాదాల గురించి చైతన్యవంతులైన ప్రజలు ఎటువంటి…

భూసేకరణను నిరసిస్తున్న రైతులు

Farmers protesting land acquisition

బెంగళూరు గ్రామీణ జిల్లాలోని దేవనహళ్లి తాలూకాలోని చన్నరాయపట్నం హోబ్లిలో 1,180 రోజులకు పైగా వందలాది మంది రైతులు నిరసన తెలుపుతున్నారు. కర్ణాటక ప్రభుత్వం వారి సారవంతమైన వ్యవసాయ భూమిలో 1,700 ఎకరాలను బలవంతంగా స్వాధీనం చేసుకోవడాన్ని వారు వ్యతిరేకిస్తున్నారు. రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి కీలకమైన హైటెక్ డిఫెన్స, ఏరోస్పేస్ పార్క్ ఏర్పాటు చేయాలనే ప్రకటిత ఉద్దేశ్యంతో…

డిజిట‌ల్ ఇండియా నుంచి ఇండియా ఫ‌ర్ ది వ‌ర‌ల్డ్ వ‌ర‌కు ప్ర‌స్థానం..

న‌రేంద్ర‌మోదీ, ప్ర‌ధాన‌మంత్రి స‌రిగ్గా ప‌దేళ్ల క్రితం మ‌నం, అప్ప‌టివ‌ర‌కు మ‌న‌కు తెలియ‌ని ఒక కొత్త ప్ర‌దేశంలోకి గొప్ప నిబ‌ద్ధ‌త‌తో ప్ర‌వేశించాం. అంత‌కుముందు ద‌శాబ్దాలుగా అస‌లు సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని వినియోగించ‌గ‌ల‌మా? అన్న సందిగ్ధంతో గ‌డిపాం. మ‌నం ఈ అభిప్రాయాన్ని స‌మూలంగా మార్చివేసి, భార‌తీయులు సాంకేతిక‌త‌ను చ‌క్క‌గా ఉప‌యోగించు కోగ‌ల‌ర‌న్నవిశ్వాసంతో ముందడుగు వేశాం. మ‌నం ఈ సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని…