Tag Prajatantra Articles

తెలుగు రాష్ట్రాల్లో కార్తీక పౌర్ణమి శోభ

భక్తుల రాకతో ఆలయాలు కిటకిట వేకువ జామునుంచే నదుల్లో పుణ్యస్నానాలు దీపాలు వెలగించి మొక్కులు తీర్చుకున్న మహిళలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌15: ‌కార్తీక పౌర్ణమి పర్వదినంతో తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ ఆలయాలకు, నదీతీరాలకు భక్తులు పోటెత్తారు. కార్తిక పౌర్ణమి సందర్భంగా శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాన్నాయి. వేకువజాము నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు. సముద్ర, నదీతీరాల్లో…

త్వరలోనే బిఆర్‌ఎస్‌ ‌నుంచి మరిన్ని చేరికలు

- PCC President Mahesh Kumar Goud

కాంగ్రెస్‌లో చేరేందుకు రెడీగా ఎమ్మెల్యేలు – పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌15: ‌కాంగ్రెస్‌ ‌పార్టీలోకి త్వరలో బీఆర్‌ఎస్‌ ‌పార్టీ ఎమ్మెల్యేల చేరికలు ఉంటాయని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ ‌వెల్లడించారు. బీఆర్‌ఎస్‌ ‌పార్టీలోని అగ్ర నాయకులు, మాజీ మంత్రులు హరీష్‌ ‌రావు, కేటీఆర్‌ ఒకే పార్టీలో ఉండరని…

బిజెపి చిత్తశుద్ధికి ఒక పరీక్ష!

Can you inquire about Kaleswaram including Amrit tenders

అవినీతి వ్యవహారాల్లో కేంద్రం స్పందించేనా… అమృత్‌ టెండర్లతో సహా కాళేశ్వరంపైనా విచారించగలదా…? అవినీతి వ్యవహారాల్లో కేంద్రం ఎప్పుడూ నిజాయితీగా వ్యవహరించడం లేదు. అవినీతి వొచ్చిన సందర్భాల్లో విచారణలు జరగడం లేదు. అవినీతి నేతలను నిలదీయడం లేదు. కేసులు కూడా తెమలడం లేదు. కేవలం ఇడి, సిబిఐలు దాడులు చేయడం, జ్కెళ్లకు పంపడం, విచారణలు సాగడం, బెయిళ్లు…

చిత్తవుతున్న వరి, పత్తి, సోయా రైతులు!

vari rythulu

 ధాన్యం పండిరచినా కొనుగోళ్లు అంతంతమాత్రమే.. ఉత్సవ విగ్రహాల్లా  మార్కెట్‌ కమిటీలు అయినకాడికి అమ్ముకుంటున్న వైనం.. కష్టనష్టాలకోర్చి ఆరుగాలం కష్టపడి పంట పండిస్తే చివరిలో అమ్ముకునేందుకు అన్నదాతలు అష్టకష్టాలు పడుతున్నారు. ప్రభుత్వం ఏద్కెనా పంటలు అమ్ముకోవడం దుర్లభంగా మారుతోంది. కెసిఆర్‌ అధికారంలో ఉన్నప్పుడు ఊరూరా ధాన్యం కొనుగోలు కేంద్రాలంటూ ఊదరగొట్టారు. మిల్లర్లకు మద్దతుగానే నిలిచారు. ఇప్పుడు అదే…

‌ప్రజాపాలనపై తిరుగుబాటు మొదలైంది..

Charlapalli Jail

ప్రజల పక్షాల ప్రశ్నిస్తే కేసులా? మాజీ మంత్రి హరీష్‌ ‌రావు చర్లపల్లి జైలులో పట్నం నరేందర్‌ ‌రెడ్డితో ములాఖత్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 14 : ‌రాష్ట్రంలో రేవంత్‌ ‌రెడ్డి పాలన, సోకాల్డ్ ‌ప్రజాపాలనపై ప్రజల తిరుగుబాటు ప్రారంభమైందని  మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు అన్నారు.  ఓటు వేసి గెలిపిస్తే బాగుపడతామని ఆశపడ్డ రైతుల…

మూసీని పునరుజ్జీవింపజేయాల్సిందే..

మేధావులు, సామాజికవేత్తలు, సిపిఐ నాయకుల విజ్ఞప్తి నగరంలో ఒక సుస్థిర అభివృద్ధి జరగాలి : ఎమ్మెల్సీ కోదండరామ్‌ ‌పునరుజ్జీవంపై ప్రజలకు అవగాహన కల్పించాలి : ప్రొఫెసర్‌ ‌హరగోపాల్‌ ఈ ‌దుస్థితికి గత కాంగ్రెస్‌, ‌టిడిపి, బిఆర్‌ ఎస్‌ ‌ప్రభుత్వాలే కారణం : కె.శ్రీనివాస్‌ ‌హిమాయత్‌నగర్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 14 : ‌సజీవ నది అయిన మూసీ…

రైతుల ముసుగులో గులాబీ గూండాలు..

ప్రభుత్వాన్ని అస్ధిరత పరిచే కుట్ర బిఆర్‌ఎస్‌ ‌దుష్ట పాలనలో వేముల ఘాట్‌లో రైతు ఆత్మార్పణ •రైతులకు సంకెళ్లు వేసిన ఘటనలు మరిచారా? •లగచర్ల ఘటనలో ఎవరినీ ఉపేక్షించం •రెవెన్యూ, హౌసింగ్‌, ‌సమాచార శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర నవంబర్‌ 14 : ‌రాష్ట్ర ప్రభుత్వాన్ని, పరిపాలనను అస్థిరత పరచాలన్న కుట్ర జరుగుతోందని,…

‌బొగ్గు రంగంలో ప్రగతి పథంలో భారత్‌

పర్యావరణ సుస్థిరత, బాధ్యతాయుత మైనింగ్‌ ‌పై దృష్టి కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 14 :  ‌ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో బొగ్గు రంగంలో భారతదేశం ఆత్మనిర్భరత సాధించే దిశగా ముందుకెళ్తోందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌ ‌రెడ్డి అన్నారు.  ఇంధన భద్రత, సృజనాత్మకత, సుస్థిర మైనింగ్‌ ‌పద్ధతులు, పర్యావరణ…

మీ భవిష్యత్తునే రాష్ట్ర భవిష్యత్తుగా చూస్తాం

 నెహ్రూ ఆలోచనలను ముందుకు తీసుకుపోతున్న ప్రజా ప్రభుత్వం •పదేళ్లు పాలన చేసిన బిఆర్‌ఎస్‌ ‌విద్యార్థులకు మెస్‌ ‌చార్జీలు పెంచలేదు •ఎల్బీ స్టేడియంలో జరిగిన బాలల దినోత్సవం లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర.నవంబర్‌14:    ‌మీ భవిష్యత్తు ..రాష్ట్ర భవిష్యత్తుగా ప్రజా ప్రభుత్వం చూస్తుంది. ఎన్ని ఒడిదుడుకులు అయినా ఎదుర్కొంటాం.. విద్యార్థుల…