Tag Prajatantra Articles

19‌న ప్రజాపాలన బహిరంగ సభ

Public administration public meeting

అదేరోజు కాళోజీ కళాక్షేత్రం ప్రారంభోత్సవం హాజరుకానున్న సీఎం రేవంత్‌ ‌రెడ్డి భారీ ఏర్పాట్లపై  టీపీసీసీ చీఫ్‌ ‌సమీక్ష పాల్గొన్న మంత్రులు పొన్నం, శ్రీధర్‌బాబు, కొండా సురేఖ హన్మకొండ, ప్రజాతంత్ర, నవంబర్‌ 16:   ‌ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా వరంగల్‌ ‌లో ఈనెల 19    ఇందిరా మహిళా శక్తి సభ అట్టహాసంగా నిర్వహించనున్నారు.  ఈసందర్భంగా హనుమకొండ…

లగచర్ల ఘటనలో బీఆర్‌ఎస్‌ ‌కుట్ర

రైతులను రెచ్చగొడుతున్న కేటీఆర్‌, ‌హరీష్‌రావు – రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర,నవంబర్‌ 15: ‌లగచర్ల ఘటన బీఆర్‌ఎస్‌ ‌పార్టీ కుట్రేనని, మాజీ మంత్రులు కేటీఆర్‌, ‌హరీష్‌ ‌రావు రైతులను రెచ్చగొడుతున్నారని మంత్రి దుద్ధిల్ల శ్రీధర్‌ ‌బాబు ఆరోపించారు. ఆర్థిక ఇబ్బందులూ ఉన్నా రైతులకు ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటామన్నారు. ఆర్థిక…

కొద్ది సేపు చిన్నారిని లాలించిన డ్రైవర్‌

మణుగూరు, ప్రజాతంత్ర, నవంబర్‌  15 : ‌మణుగూరు ఆర్టీసీ డిపోకు చెందిన ఈ డ్రైవర్‌ ‌హైదరాబాద్‌ ‌సర్వీస్‌ ‌పై డ్రైవింగ్‌ ‌చేస్తున్నాడు . ప్రయాణికురాలు ఓ చంటి పాపతో ప్రయాణం చేస్తుంది.. తన వ్యక్తిగత అవసరాలు నిమిత్తం సూర్యాపేట బస్టాండ్‌ ‌లో కాసేపు ఆమె దిగగా ఆ చిన్నారిని చూసే వారెవరు లేకపోయారు. దీంతో డ్రైవర్‌…

అల్లెగ్రో రాకతో సెమీ కండక్టర్ల చిప్‌ ఉత్పత్తికి ఊతం

• పరిశోధన కేంద్రం ఏర్పాటుతో 500మంది ఉద్యోగాలు • రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ ‌బాబు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబరు 15: అల్లెగ్రో రాకతో రాష్ట్రంలో సెమీకండక్టర్‌ ‌చిప్‌ ‌ల తయారీ పరిశ్రమకు ఊతం లభిస్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్ధిల్ల శ్రీధర్‌ ‌బాబు అన్నారు. ఆటోమోటివ్‌, ‌విద్యుత్తు…

సర్వేపై తప్పుడు ప్రచారం చేస్తే సహించం

సొంత ప్రయోజనాల తప్పుడు వదంతులు • ఇప్పటికే 30శాతం సర్వే పూర్తి  విధుల్లో 87వేల ఎన్యుమరేటర్లు • రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ సిద్దిపేట, ప్రజాతంత్ర, నవంబర్‌ 15: ‌కొందరు కావాలనే వారి ప్రయోజనాల కోసం సమగ్ర సర్వేపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని అలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రవాణా,…

కులాలు, భాష పేరుతో ప్రజల్ని విభజించడం దురదృష్టకరం

మొదటిసారి హైదరాబాద్‌ ‌వేదికగా ‘లోకమంథన్‌ ‌భాగ్యనగర్‌-2024’ వనవాసీ, గ్రామవాసీ, నగరవాసీ కలిస్తేనే భారతవాసీ 22న ప్రారంభించనున్న భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము 21న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుచే స్టాల్స్ ‌ప్రారంభం జాతీయ గిరిజన గౌరవ దినోత్సవంగా బిర్సా ముండా జయంతి కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్‌ ‌రెడ్డి లోకమంథన్‌-24‌కు అన్ని వర్గాల…

వరి సాగులో తెలంగాణ అగ్రస్థానం

Thummala Nageshwar Rao

హైదరాబాద్‌,  ‌ప్రజాతంత్ర,నవంబర్‌ 15 : ‌వరి సాగు ఉత్పత్తిలో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. కోటీ 53లక్షల మెట్రిక్‌ ‌టన్నుల దిగుబడితో సన్న రకాలు 25నుంచి 40లక్షల ఎకరాలకు పెరిగిందని వివరించారు. శుక్రవారం ఆయన హైదరాబాద్‌ ‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం సన్నాలకు బోనస్‌ ‌ప్రకటించడమే అందుకు కారణమన్నారు.…

రాజ్యాంగానికి వ్యతిరేకంగా వక్ఫ్ ‌బోర్డు

కాంగ్రెస్‌ ‌తీరుపై మండిపడ్డ బిజెపి ఎంపి కొండా వివ్వేశ్వర్‌ ‌రెడ్డి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,నవంబర్‌15: ‌రాజ్యాంగానికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ ‌పార్టీ వక్ఫ్ ‌బోర్డును తీసుకొచ్చిందని, సుప్రీంకోర్టుకు మించి వక్ఫ్ ‌బోర్డుకు అధికారాలిచ్చారని బిజెపి ఎంపి కొండా వివ్వేశ్వర్‌ ‌రెడ్డి మండిపడ్డారు. వక్ఫ్ ‌బోర్డు అనేది ఒక క్రూరమైన హాస్యం. నవ్వాలో.. ఏడవాలో.. బాధపడాలో తెలియని పరిస్థితిగా ఉందని అన్నారు.…

పారిశ్రామికవేత్తలుగా ఇందిరా మహిళా శక్తి సభ్యులు

వారి ద్వారా 4వేల మెగావాట్ల సోలార్‌ ‌విద్యుత్‌ ఉత్పత్తి స్థల సేకరణ, బ్యాంకు రుణాల్లో చేయూతనందించాలి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌15: ఇం‌దిరా మహిళా శక్తి పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని స్వయం సహాయక సంఘాల సభ్యులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. శుక్రవారం…