Tag Prajapalana Vijayathosavams

ఆర్టీసీ బస్సుల్లో 115 కోట్ల మంది

మహిళల ఉచిత ప్రయాణం.. •రాబోయే రెండేళ్లలో 3వేల ఎలక్ట్రిక్‌ ‌బస్సులు •ప్రభుత్వ పథకాలతో పేద కుటుంబాలకు ప్రతినెలా రూ.10వేల లబ్ధి •ఏడాదిలోనే 55 వేల ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర •ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 05 : ‌మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యంతో ప్రతీ ఆడబిడ్డ ప్రతీ నెలా…

ప్ర‌జా ప్రభుత్వ విజయాలను చాటి చెప్పేందుకే విజయోత్సవాలు

Duddilla Sridhar Babu

ఆర్థిక క్రమశిక్షణతో గ్యారెంటీ పథకాల అమలు మంథ‌నిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా.. ఐటీ, పరిశ్ర‌మ‌ల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధ‌ర్ బాబు మంథని, ప్రజాతంత్ర, నవంబర్ 26: రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం గత ఏడాది కాలంలో సాధించిన విజయాలను చాటి చెప్పేందుకే విజయోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల…