Tag #Praja palana dinotswavam #Uttam Kumar #Rangareddy #collectorate

నైజాంపై పోరాటంలో జిల్లా యువత పాత్ర అమోఘం

– రంగారెడ్డి కలెక్టరేట్‌లో ప్రజా పాలన దినోత్సవం – జాతీయ జెండా ఎగురవేసిన మంత్రి ఉత్తమ్‌కుమార్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 17: రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్‌ ఎన్‌.ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి హాజరయ్యారు. కలెక్టరేట్‌లో ఆయన…