ప్రాజెక్టులపై చట్టసభల్లో చర్చకు సిద్ధం

-క్లబ్బుల్లో, పబ్బుల్లో కాదు -ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 9: నీళ్లు, నిధులకు సంబంధించి కెసీఆర్ కుటుంబం చేసిన తప్పిదాలను మీ ముందు పెట్టామని ప్రజా భవన్ లో వుధవారం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించారు. అధికారం కోల్పోయి, ఆ తర్వాత డిపాజిట్లు కోల్పోయి, ఆ తరువాత…
