ఇందిరా మహిళా శక్తి ద్వారా పేదరిక నిర్మూలన

– రాష్ట్ర అభివృద్ధిలో మహిళలకు భాగస్వామ్యం – మహిళా శక్తి బజార్లో సరస్ మేలాను ప్రారంభించిన మంత్రి సీతక్క హైదరాబాద్,ప్రజాతంత్ర,సెప్టెంబరు19:ఇందిరా మహిళా శక్తి ద్వారా పేదరికాన్ని నిర్మూలిస్తాం, మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే పేదరికం అంతం అవుతుందని మంత్రి సీతక్క స్పష్టం చేశారు.రాష్ట్ర అభివృద్ధిలో మహిళలకు భాగస్వామ్యం కల్పించడం తమ సంకల్పమని చెప్పారు. ఇందిరా మహిళా శక్తి…
