Tag #poulty farmers #came down #with chicken bandh

చికెన్ బంద్ తో దిగివచ్చిన పౌల్ట్రీలు

– డిమాండ్లు అంగీకరించినట్లు ట్రేడర్స్ వెల్లడి వరంగల్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 2: చికెన్ సెం టర్ల బంద్ దెబ్బకు పౌల్ట్రీ కంపెనీలు దిగివ చ్చాయి. బర్ట్ ధరను రూ.185 నుంచి రూ. 125కి తగ్గించాయి. చికెన్ సెంటర్ల నిర్వాహ కులకు ఇచ్చే మార్జిన్ను గతంలో మాదిరిగా నే కిలోకు రూ.15, ఆపైన ఇచ్చేందుకు ముం దుకొచ్చాయి.…