చికిత్స కంటే నివారణే మేలు

– ప్రజల్లో ఆరోగ్యకర జీవనశైలిని ప్రోత్సహిస్తున్నాం – ప్రగతి ప్రణాళికలో భాగంగా ఆరోగ్య వారోత్సవాలు – యోగా సెషన్స్ను ప్రారంభించిన మంత్రి దామోదర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 10: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక ఆరోగ్య వారోత్సవాల్లో భాగంగా.. చికిత్స కన్నా నివారణే మేలు అనే థీమ్తో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న యోగా సెషన్స్ను గచ్చిబౌలి స్టేడియం…
