Tag Ponnam

42శాతం రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం

– సుప్రీం కోర్టు తీర్పు శుభ పరిణామం – దిల్లీలో విూడియాతో మంత్రులు భట్టి, పొన్నం న్యూఢల్లీి, అక్టోబర్‌ 6: బీసీ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ వేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేయడం శుభ పరిణామం అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. న్యాయస్థానం తీర్పును స్వాగతిస్తున్నాం.. కాంగ్రెస్‌ పార్టీ, రాష్ట్ర ప్రభుత్వం 42 శాతం…

శిక్షణలతో మహిళా ప్రాంగణాలు కళకళ

– కోటిమందిని కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా కార్యక్రమాలు – ప్రతీ మహిళ మహిళా సంఘాల్లో చేరాలి – ఎరువుల సరఫరా బాధ్యత మహిళా సంఘాలకే – పోషణ మాసం, బతుకమ్మ వేడుకల్లో మంత్రులు ప్రభాకర్‌, సీతక్క కరీంనగర్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 24: తిమ్మాపూర్‌ మండలం ఎల్‌ఎం కాలనీలోని దుర్గాబాయి దేశ్‌ముఖ్‌ మహిళా, శిశు వికాస కేంద్రం…

పిల్ల‌ల‌కు సుర‌క్షిత న‌గ‌రంగా హైద‌రాబాద్‌

– మంత్రులు సీత‌క్క‌, పొన్నం ప్ర‌భాక‌ర్ హామీ – క్లాప్ ఫర్ చిల్డ్రన్ పోస్టర్ ఆవిష్క‌ర‌ణ‌ హైదరాబాద్,  ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబర్18: పిల్లలకు హైదరాబాద్ ను సురక్షిత నగరంగా మార్చుతామని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క, రవాణా, బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. హైదరాబాద్‌లో క్లాప్ ఫ‌ర్ ఛిల్డ్ర‌న్…

ఉచిత ప్రయాణాలతో మహిళలకు రూ.6680 కోట్లు ఆదా

మహాలక్ష్మి సంబురాలలో డిప్యూటీ సీఎం భట్టి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 23: ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణాల సంఖ్య 200 కోట్లు అయిందని, రూ.6,680 కోట్లను మహిళలు ఆదా చేసుకున్నారని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ ఆధ్వర్యంలో పండుగ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.…

హకీంపేట్‌ స్పోర్ట్స్‌ స్కూల్‌కు బస్సు పునరుద్ధరణ

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 7: క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ఆదేశంతో అధికారులు సత్వర చర్యలు తీసుకుని హకీంపేటలోని ప్రభుత్వ క్రీడా పాఠశాలకు బస్సు సర్వీసును పునరుద్ధరించారు. స్పోర్ట్స్‌ స్కూల్‌ రోయింగ్‌ విద్యార్థులు ప్రతిరోజూ ప్రాక్టీస్‌ చేసుకునేందుకు హుస్సేన్‌సాగర్‌కు రాకపోకలు చేస్తుంటారు. ఉదయం 5 గంటలకు స్పోర్ట్స్‌ స్కూల్‌ నుంచి ప్రారంభమై హుస్సేన్‌సాగర్‌ వాటర్‌…

రంగంలోకి ట్రబుల్‌ ‌షూటర్‌..‌నిర్వాసితులతో చర్చలు సఫలం

మంత్రి హరీష్‌రావుతో కాంగ్రెస్‌ ‌నేతలు పొన్నం, కోదండరెడ్డి, నిర్వాసితులు చర్చలు గౌరవెల్లి భూ నిర్వాసితుల డిమాండ్ల పట్ల సానుకూలంగా స్పందించిన మంత్రి హరీష్‌రావు సిద్ధిపేట, ప్రజాతంత్ర, జూన్‌ 15: ‌సిద్ధిపేట జిల్లా గౌరవెల్లి (గూడాటిపల్లి గ్రామస్థులు)ప్రాజెక్టు భూ నిర్వాసితుల సమస్యలు పరిష్కారం కానున్నాయి. టిఆర్‌ఎస్‌ ‌పార్టీలో ట్రబుల్‌ ‌షూటర్‌, ‌రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు…