Tag Ponnam

స్టేషన్ బెయిల్ చట్టాన్ని సవరించాలి

– నిర్లక్ష్యంతో ప్రాణాలు పోతే నాన్ బెయిలబుల్ కేసులు – అరైవ్-అలైవ్ కార్యక్రమంపై ఉన్నతస్జ్థాయి సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 20: ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్‌లో భాగంగా అరైవ్-అలైవ్ కార్యక్రమంపై రోడ్లు, భవనాలు శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో సెక్రటేరియట్‌లో శుక్రవారం…

ఆయిల్‌ ‌పామ్‌కు ఉజ్వల భ‌విష్య‌త్తు

-‌ రైతులు దండిగా సాగు చేయాలి – నర్మెట్ల ఆయిల్‌ ‌పామ్‌ ‌సందర్శించిన మంత్రులు – 22న సిఎం చేతుల మీదుగా ప్రారంభం – వెల్లడించిన వ్య‌వ‌సాయ శాఖ‌ మంత్రి తుమ్మల సిద్దిపేట, ప్రజాతంత్ర, మార్చి 14: రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషిచేస్తోందని వ్య‌వ‌సాయ శాఖ‌ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రైతులకు పెట్టుబడి,…

నాటి జర్నలిజానికి నేటి జర్నలిజానికి ఎంతో తేడా

– విలువలతో కూడిన జర్నలిజాన్ని నడిపిన ఎంఎస్ ఆచార్య – ఆచార్య విగ్రహావిష్కరణలో మంత్రులు దుద్దిళ్ల, పొన్నం హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 7: ప్రముఖ తెలంగాణ పోరాటయోధుడు, సీనియర్ జర్నలిస్ట్ ఎం.ఎస్.ఆచార్య విగ్రహాన్ని హైదరాబాద్‌లోని గోపనపల్లిలోని జర్నలిస్ట్ కాలనీలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ శనివారం ఆవిష్కరించారు. ఆచార్య కుమారుడు మాడభూషి శ్రీధర్ రూపొందించిన…

పేద‌లే మా ప్ర‌భుత్వ పేటెంట్‌

– వెలుగుమెట్ల‌లో 2023లో ఇళ్లు కూల‌గొట్టింది బీఆర్ఎస్‌ ప్ర‌భుత్వ‌మే – బాధితుల‌కు ఇంటి స్ధ‌లం, ఇళ్లు ఇచ్చే బాధ్య‌త మాది – కేసీఆర్ అండ్‌ కో విష ప్ర‌చారం – వ‌రుస ఎన్నిక‌ల్లో ఓడిపోతున్నా మారని బీఆర్ఎస్ వైఖ‌రి – కాళేశ్వ‌రం ప్రాజెక్టులో బీఆర్ఎస్ అవినీతికి బీజేపీ స‌హ‌కారం – కేసీఆర్‌ అసెంబ్లీకి రావాలి –…

గౌరవెల్లి ప్రాజెక్టుకు లీగల్‌ ‌సమస్యలు

– ప్రాజెక్టు ఆలస్యానికి అదే కారణం – సచివాలయంలో సమీక్షించిన మంత్రులు ఉత్తమ్‌, ‌పొన్నం హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 23: అనేక కారణాలు, లీగల్‌ ‌సమస్యల వల్ల గౌరవెల్లి ప్రాజెక్టు ఆలస్యం అవుతుందని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ ప్రాజెక్టుపై మంత్రులు ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌…

42శాతం రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం

– సుప్రీం కోర్టు తీర్పు శుభ పరిణామం – దిల్లీలో విూడియాతో మంత్రులు భట్టి, పొన్నం న్యూఢల్లీి, అక్టోబర్‌ 6: బీసీ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ వేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేయడం శుభ పరిణామం అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. న్యాయస్థానం తీర్పును స్వాగతిస్తున్నాం.. కాంగ్రెస్‌ పార్టీ, రాష్ట్ర ప్రభుత్వం 42 శాతం…

శిక్షణలతో మహిళా ప్రాంగణాలు కళకళ

– కోటిమందిని కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా కార్యక్రమాలు – ప్రతీ మహిళ మహిళా సంఘాల్లో చేరాలి – ఎరువుల సరఫరా బాధ్యత మహిళా సంఘాలకే – పోషణ మాసం, బతుకమ్మ వేడుకల్లో మంత్రులు ప్రభాకర్‌, సీతక్క కరీంనగర్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 24: తిమ్మాపూర్‌ మండలం ఎల్‌ఎం కాలనీలోని దుర్గాబాయి దేశ్‌ముఖ్‌ మహిళా, శిశు వికాస కేంద్రం…

పిల్ల‌ల‌కు సుర‌క్షిత న‌గ‌రంగా హైద‌రాబాద్‌

– మంత్రులు సీత‌క్క‌, పొన్నం ప్ర‌భాక‌ర్ హామీ – క్లాప్ ఫర్ చిల్డ్రన్ పోస్టర్ ఆవిష్క‌ర‌ణ‌ హైదరాబాద్,  ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబర్18: పిల్లలకు హైదరాబాద్ ను సురక్షిత నగరంగా మార్చుతామని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క, రవాణా, బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. హైదరాబాద్‌లో క్లాప్ ఫ‌ర్ ఛిల్డ్ర‌న్…

ఉచిత ప్రయాణాలతో మహిళలకు రూ.6680 కోట్లు ఆదా

మహాలక్ష్మి సంబురాలలో డిప్యూటీ సీఎం భట్టి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 23: ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణాల సంఖ్య 200 కోట్లు అయిందని, రూ.6,680 కోట్లను మహిళలు ఆదా చేసుకున్నారని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ ఆధ్వర్యంలో పండుగ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.…