పిల్లలను మణిరత్నాలుగా తీర్చిదిద్దుతాం

– రెవెన్యూ, శాఖ మంత్రి పొంగులేటి – 8 నుంచి ఇంటర్ వరకు చదివే ఆడపిల్లలకు సైకిళ్ల పంపిణీ -రూ.5.50 కోట్లతో జూనియర్ కళాశాల భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన ఖమ్మం/కూసుమంచి, ప్రజాతంత్ర, జూలై 31 : ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా బడి పిల్లలను మణిరత్నాలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని రెవెన్యూ, హౌసింగ్, సమాచార,…
