నాడు మేం చెప్పిందే నిజమైంది

– పీసీ ఘోష్ నివేదికతో కాళేశ్వరంలో కేసీఆర్ అవినీతి బహిర్గతం – అవినీతి సొమ్ము పంచడానికి వస్తే తగిన బుద్ధి చెప్పండి – రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి ఖమ్మం/హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 5: ఎన్నికల ముందు రాష్ట్రాన్ని, ప్రజల సొమ్మును కేసీఆర్ దోచుకున్నారని తాము చెప్పాం.. కాళేశ్వరం ప్రాజెక్టు…
