Tag #Ponguleti #Bhadrachalam #Mahila Shakti Sambaralu

మహిళలను ఆర్థికంగా అభివృద్ధి పరచడమే లక్ష్యం

– భద్రాచలం నియోజకవర్గానికి అదనంగా 1500  ఇండ్ల మంజూరు -ఇందిరా మహిళా శక్తి సంబురాల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భద్రాచలం, ప్రజాతంత్ర, జూలై 18 : మహిళలను ఆర్థికంగా అభివృద్ధి పరచడమే ప్రభుత్వ లక్ష్యమని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ ‌రెడ్డి అన్నారు. శుక్రవారం భద్రాచలం నియోజకవర్గ…