Tag #Polling ends #peacefully #in 3 states

మూడు రాష్టాల్లో ముగిసిన పోలింగ్

– భారీగా ఓటింగ్ శాతం నమోదు – అంతటా ప్రశాంతం న్యూఢిల్లీ, ఏప్రిల్ 9: అసోం, కేరళం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గురువారం ముగిసింది. ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన చర్యలతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. సాయంత్రం 5 గంటల వరకు పుదుచ్చేరిలో 86.92 శాతం, అసోంలో 84.42 శాతం,…