చరిత్ర పుటల్లోకి పీపుల్స్ వార్ శకం!!

“ప్రస్తుత పరిణామాన్ని గమనిస్తే పీపుల్స్ వార్ గ్రూప్ ఎక్కడ మొదలైందో మళ్ళీ అక్కడికే వచ్చిందనేది స్పష్టమవుతోంది. బెంగాల్ నుంచి జగిత్యాల వరకు, జగిత్యాల నుంచి జంగిల్ మహల్ వరకు సాగిన జైత్రయాత్ర విస్తరిస్తే, ఇప్పుడు తిరోగమంతో తెలంగాణలో ముగింపు పలుకుతున్నది. దండకారణ్యం, రెడ్ కారిడార్ నుంచి పీపుల్స్ వార్ గ్రూప్ రిట్రీట్ అవుతోంది. మైదాన ప్రాంతం…

