ఆంధ్రపాలనలో తెలంగాణకు ద్రోహం

26 జనధర్మో విజయతే3.10.2025 శతజయంతి తెలంగాణా వేరే రాష్ట్రంగా ఏర్పడితే, దేశంలో మొదటిసారి కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పడుతుందన్న సాకుతో ఆంధ్ర నాయకులు ఢిల్లీ నాయకులనూ, హైద్రాబాదు నాయకులనూ నిరంతర ప్రయాసతో నమ్మించి తుదకు శ్రీ బూర్గుల రామకృష్ణారావు వారి సమ్మతిని సాధించారు. ఆయన బహుభాషావేత్త, స్వాతంత్ర్యోద్యమ నాయకుడు, రచయిత, న్యాయవాది. హైదరాబాదు రాష్ట్రానికి తొలి ఎన్నికైన…
