సోషల్ మీడియా దూకుడు.. రాజకీయాల బూమరాంగ్!

“తెలంగాణలో ఇప్పుడు రాజకీయ పోరు కేవలం అసెంబ్లీలోనో, సభల్లోనో జరగడం లేదు. ప్రతి మొబైల్ ఫోన్ ఒక చిన్న రాజకీయ వేదికగా మారింది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలకు తమ తమ డిజిటల్ బలగాలు ఉన్నాయి. కార్యకర్తలు, ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లు, మీమ్ క్రియేటర్లు, రాజకీయ వ్యాఖ్యాతలు కలిసి ఒక నిరంతర ప్రచార యంత్రాంగాన్ని నడుపుతున్నారు..” హ్యాష్ట్యాగ్ గెలిచింది..…
