Tag policy failure

చారిత్రాత్మక ఒప్పందమా….చరిత్రహీన లొంగుబాటా?

“భారత దేశ వాణిజ్య అంశాలు వాషింగ్టన్ లో నిర్ణయాలు జరుగుతున్నాయి. ఎవరి దగ్గర చమురు కొనాలి, ఎవరి దెగ్గర కొనకూడదు అని అమెరికా నిర్ణయించే దౌర్భాగ్య స్థితికి నెట్టివేయబడ్డాము. మొదట్లో భారత్ ఇరాన్ నుండి చమురు కొనే సమయంలో ఇరాన్ పై ఆంక్షలు విధించింది అమెరికా. ఇరాన్ నుండి కొనటం నిలిపివేసింది భారత్. ఆ తరువాత…

ప్రజారోగ్యం పై పాలకుల నిర్లక్ష్యం

ఆరోగ్య‌మే మ‌హాభాగ్యం. మ‌నిషి ధ‌నం కోల్పోయినా ప‌ర‌వాలేదు, తిరిగి సంపాదించుకోవొ చ్చు. కానీ ఆరోగ్యం కోల్పోతే చాలా క‌ష్టం. అనారోగ్యం పాలైన మ‌నిషి ఏ ప‌నీ చేయ‌లేడు. ఇది అత‌ని మ‌నుగ‌డ‌నే దెబ్బ‌తీ స్తుంది. కుటుంబ‌ పెద్ద అనారోగ్యం పాలైతే ఆ కుటుంబం రోడ్డున ప‌డ‌క త‌ప్ప‌దు. ఇదే స‌మాజానికి కూడా వ‌ర్తిస్తుంది. ఆరోగ్య‌వంత‌మైన స‌మాజం…

గమ్యం లేని జన్ జడ్

Generation Without a Destination

“ఏ ఉద్యమమైనా నిర్మాణాత్మక ఆలోచనతో, బాధ్యతతో జరగాలి. డిజిటల్ యుగంలో ప్రబలిన జన్ జడ్ ఉద్యమాల వలన కొన్ని చోట్ల సత్ఫలితాలతో పాటు, దుష్ఫరిణామాలు కూడా చోటు చేసుకోవడాన్ని యువత గమనించాలి.బంగ్లాదేశ్ ను ఇందుకు ఉదాహరణగా తీసుకోవచ్చు.జన్ జడ్ ఉద్యమాల ప్రభావంతో ప్రపంచంలోని పలుదేశాలు కంపించిపోతున్నాయి. ఇప్పటికే నేపాల్,బల్గేరియా ప్రభుత్వాలు జన్ జడ్ ఉద్యమాల ఫలితంగా…

సంచార్ సాథీ యాప్ నిఘాకోస‌మా? సైబ‌ర్ దాడుల‌నుంచి ర‌క్ష‌ణ‌కా?

Sanchar Saathi App Surveillance Tool or Cyber Protection Measure

ఎవ‌రైతే కొద్దిపాటి ర‌క్ష‌ణ‌కోసం త‌మ‌కు అత్య‌వ‌స‌ర‌మైన స్వేచ్ఛ‌ను వ‌దులుకుంటారో, అటువంటివారు స్వేచ్ఛ‌, ర‌క్ష‌ణ‌ల‌ను శాశ్వ‌తంగా కోల్పోక త‌ప్ప‌ద‌ని, అమెరికాకు చెందిన ప్ర‌ముఖ రాజ‌నీతిజ్ఞుడు బెంజామిన్ ఫ్రాంక్లిన్ చెప్పిన మాట‌లు అక్ష‌ర‌స‌త్యం. తాత్కాలిక భ‌ద్ర‌త పేరుతో నెర‌పే బేర‌సారాల్లో ప్రాథ‌మిక స్వేచ్ఛ‌ను కోల్పోవ‌డం వ‌ల్ల‌ పూర్తి స్థాయి న‌ష్టం త‌ప్ప లాభం లేశ‌మాత్రం కూడా ఉండదు. వ్య‌క్తులు…

సంచారజాతుల సంక్షేమం తుంగలో తొక్కిన ప్రభుత్వాలు

దేశంలో  ఎత్తైన  ఆకాశాన్ని  తాకే ఎత్తైన  విగ్రహాలు నెలకొల్పడానికి  అడవులను  ఛిద్రం చేసి, పర్యావరణాన్ని బ్రష్టు పట్టించి  వేల కోట్లు  ఖర్చు చేస్తున్న  ప్రభుత్వం,  ఈ  దేశ మూలవాసులైన  వారి సంక్షేమం  పూర్తిగా  తుంగలో  తొక్కింది.  భారతదేశంలో దేశీయ భాషలు తీవ్రమైన ముప్పును ఎదుర్కొంటున్నాయి. సరైన నోటిఫైడ్ డీనోటిఫైడ్ కమ్యూనిటీల భాషలపై పరిశోధన ఇంకా నిర్వహించబడలేదు. అనేక…

పైకి సామాజిక న్యాయం, వెనుక శల్యసారథ్యం!

“తెలంగాణ అసెంబ్లీఎన్నికలకు ముందు బిసి డిక్లరేషన్‌ అని ఆర్భాటంగా ప్రకటించి, చెప్పినంత మేరకు అభ్యర్థులను నిలబెట్టలేక చతి కిలపడ్డారు.  కనీసం 34 మంది అభ్యర్థులను నిలబెడతామని రేవంత్‌ ప్రకటించారు. చివరకు 23 దగ్గర ఆగిపోయారు. అవి కూడా గెలుపు అవకాశాలు లేని మూడునాలుగు పాతబస్తీ సీట్లు కలుపుకుని. ఆ ఇరవైమూడు అంకె కూడా ఎందుకంటే, బిఆర్‌ఎస్‌…