ప్రజాభిప్రాయంపై పోలీసుల జోక్యం వద్దు
– మల్గి గ్రామంలో రసాయన పరిశ్రమపై నేడు ప్రజాభిప్రాయ సేకరణ – ప్రజలకు అవగాహన కలిగిస్తున్న టీపీజేఏసీ – ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనవద్దని పోలీసుల హెచ్చరికలు – కార్యకర్తలు, గ్రామస్థులపై ఎటువంటి ఆంక్షలు వద్దు – టీపీజేఏసీ ముఖ్యమంత్రికి లేఖ హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 2: మల్గి గ్రామంలో ప్రతిపాదిత ఫార్మాల్డిహైడ్, రెసిన్ తయారీ పరిశ్రమకు…
