పోలీసులతో గస్తీ ముమ్మరం
– రాత్రి వేళల్లో నడుచుకుంటూ కాలనీల్లో పర్యటన హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 5: విజిబుల్ పోలీసింగ్లో భాగంగా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఫుట్ పెట్రోలింగ్ను మరింత బలోపేతం చేసే దిశగా పోలీసులు వినూత్న కార్యాచరణ చేపట్టారు. కేవలం పెట్రోలింగ్ వాహనాల గస్తీకే పరిమితం కాకుండా ప్రజల మధ్యకు నేరుగా నడుచుకుంటూ వెళ్తూ ’మేమున్నం’ అనే…
