ప్రజా సంక్షేమమే పోలీసుల లక్ష్యం

– ఏసీపీ శ్రీనివాస్ నాయుడు, రూరల్ సీఐ శంకర్ గౌడ్ యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, అక్టోబర్ 21: ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పోలీసులు కృషి చేస్తున్నారని, సమాజ శ్రేయస్సు కోసం జీవితాన్ని అంకితం చేసి పనిచేస్తున్నారని యాదగిరిగుట్ట ఏసీపీ శ్రీనివాస్ నాయుడు, రూరల్ సీిఐ శంకర్ గౌడ్ అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా యాదగిరిగుట్ట…
