తెలంగాణ సాహితీ శిఖరం నేలకూలింది

– అందెశ్రీ మరణం సాహితీలోకానికి తీరని లోటు – జయజయహే..ను రాష్ట్ర గీతంగా మార్చుకున్నాం – ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దిగ్భ్రాంతి – మంత్రుల సంతాపం హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 10: మాయమై పోతున్నాడమ్మ మనిషన్నవాడు.. అఅనే పాటతో ప్రఖ్యాతిగాంచిన కవి అందెశ్రీ ఇపుడు మనల్ని వీడి మాయమయ్యారు. మన కళ్లెదుట లేకున్నా మన గుండెల్లో మాత్రం…
