పదేళ్లుగా తెలంగాణను దోచుకున్న కెసిఆర్

ఇప్పుడు కాంగ్రెస్ వంతు వచ్చింది మరోమారు గెలుపు బిజెపిదే ఎన్నికల ప్రకటనకు ముందే ఫలితం తేలిపోయింది అత్యధిక సీట్లతో బిజెపిని బలపర్చండి ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేసి చూపాం నాగర్కర్నూలు సభలో ప్రధాని మోదీ నాగర్కర్నూల్,ప్రజాతంత్ర,మార్చి16: కేంద్రంలో వరుసగా మూడోసారి బిజెపి గెలవాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఎన్నికల నోటిఫికేషన్కు…