సవాళ్ల మధ్య 7.8 శాతం వృద్ధి రేటు

– అమెరికా సుంకాలపై పరోక్షంగా ఘాటు వ్యాఖ్యలు -సెమికాన్ ఇండియా సదస్సులో ప్రధాని మోదీ న్యూదిల్లీ, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 2: ఎన్ని సవాళ్లు ఎదురైనప్పటికీ భారత్ 7.8 శాతం వృ ద్ధి రేటును సాధించిందని.. దేశ ఆర్థిక వ్యవస్థ అంచనాలను మించి రాణిస్తోందని ప్రధాని మోదీ అన్నారు. మంగళవారం దిల్లీలోని యశో భూమిలో నిర్వహించిన సెకాన్…
