అసోంలో రూ.4,500 కోట్ల విలువైన ప్రాజెక్టులు

– శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన మోదీ – కామాఖ్య-చర్లపల్లి అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభం గువాహటి, మార్చి1 3: అస్సాం అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారంనాడు ఆ రాష్ట్రంలో పర్యటించారు. రూ.4,500 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించడంతో పాటు శంకుస్థాపనలు చేశారు. షెడ్యూల్ ప్రకారం కోకరాఝార్లోని బహిరంగ సభలో…
