Tag #PM Modi #flag off #Fisrt vandebharat sleeper train #in Malda

పట్టాలెక్కిన తొలి వందేభారత్‌ స్లీపర్‌

– మాల్దాలో జెండా ఊపి ప్రారంభించిన ప్రధాని కోల్‌కతా, జనవరి 17: భారత్‌లో తొలి వందేభారత్‌ స్లీపర్‌ రైలు పట్టాలెక్కింది. పశ్చిమ బెంగాల్‌లోని మాల్దాలో జరిగిన కార్యక్రమంలో ఈ అధునాతన రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించారు. అంతకుముందు స్లీపర్‌ రైల్లో ప్రయాణించే విద్యార్థులతో మోదీ ముచ్చటించారు. రైలు లోపలికి వెళ్లి అందులోని…